అతనికి వరుస నేరాలు చేసిన గత చరిత్ర లేదు, కేసులు , విచారణకు తిరిగిన ఘటనలు అనుభవం లేదు. కాని అతను చేసిన మొదటి దొంగతనం జరిగి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు
Kartika Purnima 2025 Date and Time ఈ కార్తీక మాసం అంతా హర హర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది. అంతే కాకుండా 365 ఒత్తులతో దీపారాధన చేసి
ఏలిన్నాటి, అష్టమ శని దోషాలే కాకుండా, శని దృష్టి పడిన వృషభం, కన్య, ధనుస్సు, మీన రాశులకు 2027 జూన్ వరకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్యం చెబుతోంది. మీనంలో శని సంచారం వల్ల ఈ
భక్తజనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ‘సోమారామం’ ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి $2$ కి.మీ
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మార్పు బెన్ను అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దళితులకు కేటాయించిన 56 ఎకరాల భూమిలో మరొకరి పేరు మీద ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో
మహిళను ప్రెగ్నెంట్ చేస్తే చాలు.. రూ. 25 లక్షలు మీ సొంతం అని ఓ ప్రకటన చూశాడు. ఠక్కున ఆ ప్రకటన నమ్మేశాడు.. వెంటనే ఫోన్ చేశాడు. ఇంత మొత్తంలో డబ్బు కట్టాలని చెప్పేసరికి..
తల నరికి.. చేతుల వేళ్లు తొలగించి.. నగ్నంగా రోడ్డుపై పడేసిన మహిళా మర్డర్ మిస్టరీ పోలీసులకు సవాల్గా మారింది. తల భాగం దొరక్కపోవడంతో మహిళ ఎవరు అనేది గుర్తించలేక పోతున్న పోలీసులు. ఈ హత్య
తాటిచెట్లపాలెం (విశాఖ): నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్ టౌన్ పోలీస్టే స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువకుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి మంత్ర, తంత్రాల కోసం పట్టపగలే వెలికి తీసిన దొంగిలించేందుకు యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో జరిగింది అమరావతి, నవంబర్ 3:
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. ఈ పర్వదినాన శివకేశవులను పూజించడం, నదీ స్నానాలు చేయడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ముఖ్యంగా, కార్తీక పౌర్ణమి రోజున 365