సీపీఎం రామారావు హత్య కేసు.. కాంగ్రెస్ నేతలకు పాలిగ్రాఫ్ టెస్టు
ఖమ్మం: తెలంగాణలో సంచలనం సృష్టించిన సీపీఎంసీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామారావు హత్య కేసులో ఆరుగురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టు చేస్తున్నారు. ఈ హత్య
