సంగం: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృత్యువాతపడిన ఘటన మండల కేంద్రమైన సంగంలో శుక్రవారం అర్ధరాత్రి జరగ్గా శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు సంగం వడ్డెరపాళేనికి చెందిన వి.మాల్యాద్రి (41)
నెల్లూరు: ఒంటరిగా నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మృతదేహం కుళ్లి దుర్ఘంధం వెదజల్లుతుండడంతో శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. స్థానిక అరవింద్నగర్లో వెంకటేశ్వర్లు కుటుంబం
మేషం (25 మార్చి, 2024) ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. మీ చర్యలన్నీ
హైదరాబాద్, మార్చి 24: చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి డబ్బు కోసం నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసి యువతులకు వల వేసేవాడు. ఆ తర్వాత
ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు.
ఆర్మూర్, మార్చి 24: చిల్లర దొంగతనాలు చేసుకునే గ్యాంగ్ ఒంటరి మహిళలే లక్ష్యంగా చెలరేగిపోయింది. భర్త, అత్తమామలు ఇంట్లో లేని సమయంలో పట్టపగటు మిట్టమధ్యాహ్నం వివాహితపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మెళ్లో
Lవివాహేతర సంబంధం ముందు పేగుబంధాన్ని కనుమరుగు చేసింది ఓ తల్లి. కిరాతకంగా కన్నకొడుకును హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం
విజయవాడ : విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆదివారం వేకువజామున యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. ఈరోజు వేకువజాము 4 గంటల సమయంలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల
పుట్టపర్తి : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. కొత్త చెరువుకు చెందిన ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్కు గురుయ్యారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు
కాకినాడ రూరల్ :జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ బాధితులకు అండగా నిలిచే రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని సొసైటీ బాధిత సంఘం సభ్యులు తెలిపారు. జయలక్ష్మి సొసైటీ యాజమాన్యం ఇష్టానుసారంగా రుణాల