మహబూబాబాద్ : బస్సు ఆపడం లేదని ప్రయాణికులు సదరు బస్సుపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి తొర్రూరు బస్టాండ్లో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం.. తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే
ఈతరం యూత్ తమకు నచ్చినట్టుగా బతుకడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు చెప్పినా, కన్నవాళ్లు వద్దని వారించినా డోన్ట్ కేర్ అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యామోహమో, సినిమాల ప్రభావమో కానీ చిన్న
మన దగ్గర జరిపే పండుగలు అన్నీ కూడా ఆరోగ్యానికి రిలేటెడ్గానే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉగాదిరోజున చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎలా మంచి చేస్తుందో తెలుసుకోండి ఉగాది పండుగ రానే వచ్చింది. ఈ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై
శనివారం రాత్రి తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి డ్రైవర్ ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో
తాడిపత్రిలో లేడీ కిలాడీలు రెచ్చిపోయారు. ఓ షాపులోకి వెళ్లి కస్టమర్లలా నటిస్తూ చోరీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ చూసి అవాక్కైన యజమాని.. పోలీసులను ఆశ్రయించాడు. చీరలు కొంటున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చప్పుడు కాకుండా వాటిని
మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. మానవ సంబంధాలు చెదిరిపోతున్నాయి. రక్త సంబంధానికి విలువ లేదు. నవమాసాలు మోసి కన్న తల్లి అంటే లెక్కే లేదు. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వెలుగుచూసిన ఓ ఘటన సభ్యసమాజాన్ని దిగ్బ్రాంతికి
ఇటీవల తెదేపాలో చేరిన అన్నదమ్ములపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆదివారం జరిగింది. కేసరపల్లి: ఇటీవల తెదేపాలో చేరిన అన్నదమ్ములపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన
పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్ లో జరిగింది. నిజాంపేట: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య
ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్ స్పందనఅభివృద్ధికి ఊతమిచ్చేందుకు జగన్ ఏమీ చేయలేదని వెల్లడిప్రజలకు నగదు బదిలీ చేశారే తప్ప ఉద్యోగాలు కల్పించలేదని వివరణజగన్ ఒక ప్రొవైడర్ గా ఉండిపోయారని వ్యాఖ్యలు మాజీ ఎన్నికల వ్యూహకర్త