చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతోతీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు..
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. 280
ఈ-రిక్షాను ఢీ కొని పడిపోయిన యువకుడి పేరు ఆకాశ్ సింగ్ (21) అని పోలీసులు గుర్తించారు డ్రైవింగ్లో నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరిగి, అనేక మంది
భర్తకు జరిగిన విషయాన్ని చెప్పగా.. ఆగ్రహంతో ఊగిపోయిన అతను.. నువ్వు నా భార్యవు కాదు అంటూ ప్రకటించాడు. మరుసటి రోజు తన భర్త, అతని సోదరుడు Lucknow : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముజఫర్ నగర్
• సూసైడ్ నోట్ లభ్యం • ఏడుగురిపై కేసు నమోదు • తుమ్మల పెన్పహాడ్లో ఘటన ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐసర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం
*దెందులూరు / 29.04.2024* *కొండంత ప్రజాభిమానం మధ్య దెందులూరులో కొనసాగుతున్న చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం* *విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి ఏలూరు రూరల్ మండలం జాలిపూడి,
గుజరాత్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టీం పెద్ద ఎత్తున డ్రగ్స్ను పట్టుకుంది. రూ. 600 కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 86 కిలోల డ్రగ్స్ని సీజ్ చేశారు కోస్టల్ అధికారులు. దేశంలోకి అక్రమంగా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా
మలక్పేట: నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మలక్పేటలోని మూసారంబాగ్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్ కుమార్పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తాను ఇంట్లోంచి