మచిలీపట్నం
16/8/2024
చిలకలపూడి సిఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన
ఎస్.కె అబ్దుల్ నబీ గారిని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్, టిడిపి నాయకుడు, దివి మహేష్, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 డివిజన్ సచివాలయ మహిళా పిఎస్, ఏనుగుల మాధవి లు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్.కె అబ్దుల్ నబీ గారిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని గులాబీ మొక్క అందజేశారు.
ఈ సందర్భంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.కె అబ్దుల్ నబీ మాట్లాడుతూ…. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో