ఈ మధ్య కాలంలో అయితే చాలామంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, కోపం పెంచుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇక ఆ గొడవలు కాస్త పెద్దవయ్యి ఒకరినొకరు హత్యలు చేసుకునే ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కాలేజీ క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థిలు మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో ఒకరిపై ఒకరు పడి మరీ, కొట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Also read :Dog Meat Controversy: ‘వ్యాపారి బరితెగింపు..’ మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే..
ప్రతిఒక్కరికి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఈ విద్యార్థి దశ అనేది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగిన ఫ్లాట్ ఫామ్. అందుకే ప్రతిఒక్కరూ ఆ స్థాయికి చేరుకోవాలంటే ముందుగా స్కూల్స్, కాలేజీ, విశ్వ విద్యాలయాల మెట్లు కచ్చితంగా ఎక్కాల్సిందే. ఇక అక్కడ మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కలలు కంటుంటారు. మరీ, ఆ తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన విద్యార్థులు.. ఆ ఆలోచన, క్రమశిక్షణ మార్చిపోయి స్కూల్, కాలేజీ, లలో విచక్షణ కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు.
Also read :వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్.. మార్కెట్ లో కొత్త తరహా మోసం!
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే చాలామంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, కోపం పెంచుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇక ఆ గొడవలు కాస్త పెద్దవయ్యి ఒకరినొకరు హత్యలు చేసుకునే ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కాలేజీ క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థిలు మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో ఒకరిపై ఒకరు పడి మరీ, కొట్టుకున్నారు. అయితే అలా కొట్టుకున్న వారు అమ్మాయిలు కావడమే గమన్హారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో చూస్తే.. ముందుగా ఆ ఇద్దరు అమ్మాలు గొడవ పడతుంటారు. ఇక ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ ఘర్షన స్థాయి పెరగడంతో.. వారు పోట్లాడుకునిన కుర్చి టేబుల్ కింద పడిపోయి మరీ కొట్టుకుంటారు.
Also read :Software Employees: ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
ఇక ఘటన చూసి అక్కడ ఉండే మిగతా విద్యార్థులు షాకై వారిని ఆమపే ప్రయాత్నం చేస్తారు. కానీ, వారు ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. అయితే కాలేజి క్యాంపస్ లో విద్యార్థుల మధ్య జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో చోటుచేసుకుంది. అక్కడ అమిటీ యూనివర్శిటీలోని క్యాంటీన్లో విద్యార్థులంతా ఉండగానే ఇద్దరు అమ్మాయిలు ఒకరితో ఒకరు గొడవపడి, బట్టలు పట్టుకుని మారీ దాడికి దిగరాని తోటి విద్యార్థులు తెలిపారు. మరీ, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.