July 2, 2024
SGSTV NEWS
CrimeNational

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

యశవంతపుర: భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న నవ వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకా తెల్లారు వద్ద జరిగింది. తెల్లారు గ్రామానికి చెందిన దీక్ష అనే యువతికి రెండు నెలల క్రితం విశాల్ అనే యువకుడితో వివాహమైంది.

Also read :భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణహత్య.. వణికిపోతున్న సిటిజన్స్..

దంపతులు బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలో హొస్మారు వంతెన వద్ద హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా కుక్క వచ్చింది. దానిని తప్పించే యత్నంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కలో కిందపడ్డారు. ప్రమాదంలో నీక్షా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విశాల్కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Also read :భర్త మాటలు నమ్మి ఆ వలలో చిక్కుకున్న భార్య!

Hyderabad: వీరిని మాత్రమే టార్గెట్ చేస్తూ నేరాలు.. ఆ ముఠా అసలు సీక్రెట్ ఇదే..

Related posts

Share via