గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. అనుమానంతో భార్య శ్రావణిని హత్య చేసిన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సురేష్ ఆరు నెలల క్రితం రేవేంద్రపాడుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో బుధవారం భార్య శ్రావణిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..
- AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
- Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!
- Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్కు ఫోరెన్సిక్ పరీక్ష!