రొళ్ల: కాకి గ్రామంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే ఇంటి పైకప్పు మీద నుంచి యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివన్న, రాధమ్మ...
బెంగళూరులో ఉజ్బెకిస్తాన్ మహిళ జరీనా హత్య కేసులో రాబర్ట్, అమృత్ సోను అనే ఇద్దరిని బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్, విదేశీ కరెన్సీ కోసమే జరీనాను హత్య చేసినట్లు పోలీసులు...
యశవంతపుర: తనతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మేనమామ తన అక్క కుమార్తెను హత్య చేసిన దారుణ ఘటన హావేరి జిల్లా హనగల్ తాలూకా బైచవళ్లిలో జరిగింది. దీప (21)ను మేనమామ...
సద్గురు జగ్గీవాసుదేవ్కి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేశారు ఢిల్లీలోని అపోలో వైద్యులు. MRI స్కాన్ ద్వారా 3,4 వారాలుగా బ్రెయిన్లో బ్లీడింగ్ని గుర్తించిన వైద్యులు.. అత్యవసరంగా సర్జరీ చేశారు. అయితే ప్రస్తుతం వాసుదేవ్ కోలుకుంటున్నట్లు...
Pakistan Terror Attack : పాకిస్థాన్లో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది సైనికుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు. ఐదుగురు సైనికులతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మరణించారు. Pakistan Terror...
లక్నో, మార్చి 15: హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ షాకింగ్ వీడియో ఉత్తరప్రదేశ్లోని బరేలి సెంట్రల్ నుంచి ప్రసారం అయినట్లు పోలీసులు గుర్తించారు....
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. రేవారిలో బాయిలర్ పేలిన ఘటనలో 40 మంది తీవ్రంగా కాలిపోయారు. అదే సమయంలో 60 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ధరుహెరాలోని లైఫ్ లాంగ్ కంపెనీలో చోటుచేసుకుంది....
శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే...
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రైమ్ మోసాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రకాలుగా అమాయకులను నమ్మిస్తూ వారి వద్ద నుండి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరస్థులు.....
భారత రాడార్లో ఇటీవల కాలంలో చైనా గూఢచారి రెండో నౌక విశాఖకు 260 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చట్లాడుతూ కనపడింది. దీంతో అలెర్ట్ అయిన భారతదేశ నావీ.. మన సముద్ర తీరంలో చైనా గూఢాచారి...