బుద్ధా దివాకర్ నేతృత్వంలో బీజేపీలో భారీ చేరికలు
భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం కొన్ని వారాలుగా రద్దీగా ఉంటోంది. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, పలు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. వైసీపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుతున్నారు. బుధవారం బుద్ధా దివాకర్ నేతృత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ నుంచి భారగా కార్యకర్తలు చేరారు. దినవాహి వారీ సత్రం మాజీ చైర్మన్ బుద్ధా దివాకర్, నేమాల సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, వెంకట ప్రసాద్, కోకా లక్ష్మి, లక్ష్మి బాయ్, దుర్గ తదితరులు దివాకర్ నాయకత్వంలో సుజనా చౌదరిసమక్షంలో బీజేపీలో చేరారు. బీసీ వర్గాల ప్రజలు ఇంత భారీ సంఖ్యలో బీజేపీలో చేరడం తన విజయానికి సంకేతమని సుజనా అన్నారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?