మేషం (25 జూన్, 2024) మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది, ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం, ఒక వస్తువును పొందడం లో రాదు, కానీ మన లోపల...
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సుమారు 500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. హబ్సిగూడా కేంద్రంగా నిందితుడు రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యకాలాపాల్ని...
. సాయికిరణ్ హత్య కేసులో నలుగురి అరెస్టు • ఫోన్ చేసి, పిలిపించి, చంపేశారు.. • వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటరమణ కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్...
• జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం • టిప్పర్ ఢీకొని యువకుడి మృతి బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో...
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీలో 9వ తరగతి విద్యారథని ఇస్లావత్ వర్షిణి (14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పాఠశాల...
పెళ్లై, ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది 19 ఏళ్ల యువతి. అతడి కోసం కన్న వారిని సైతం వదులుకుని వెళ్లిన ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే ప్రేమకు వయసుతో సంబంధం...
సతీదేవి శరీరం వివిధ ముక్కలుగా విభజించబడింది. ఈ భాగాలు భూమిపై వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చేతి పంజా చెరువులో పడి అదృశ్యమైంది. పంజా కనిపించకుండా పోవడంతో ఈ ప్రదేశాన్ని...
మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా..? హాస్టల్స్లో ఉంచుతున్నారా..? అయితే వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు అబ్జర్స్ చేయండి. ట్రాక్ తప్పే ప్రమాదముంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు… తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఏం...
అది విశాఖలోని నడిబొడ్డున ఉన్న ప్రాంతం. విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉంది. పేరు కూడా విమాన నగర్. ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటి నుంచి అర్ధరాత్రి పూట...
పెదబయలులో ఇద్దరు మృతి ఆలస్యంగా వెలుగులోకి.. అల్లూరి జిల్లా: నాటు వైద్యం ఇద్దరి ప్రాణాలను తీసింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన...