పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు.లాలాగూడ: పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్లోని లాలాపేట్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. భయాందోళనకు గురైన పేకాట రాయుళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో వినయ్ (35) అనే వ్యక్తి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024