శ్రీశైల మహా క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలధార పంచధార వద్ద ఉన్న ఆదిశంకరాచార్యుల ఆలయంలో ఆయన జయంతోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యుల వారికి, చంద్రమౌళీశ్వర స్వామికి జలాభిషేకం , పంచామృతాభిషేకం, షోడశోపచార పూజలు వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చక స్వాములు కార్యక్రమంలో పాల్గొన్నారు
Also read
- నేటి జాతకములు…8 జూలై, 2024
- వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు ప్రారంభం
- Kartik Swami Temple: మేఘాలలో తేలియాడే ఆలయం.. కార్తికేయుడి ఎముకలకు పూజలు..
- Chappan Bhog: జగన్నాథుడుకి 56 రకాల నైవేద్యాలు సమర్పించిన అనంతరం వేప పొడిని ఎందుకు ఇస్తారో తెలుసా..
- Ratha Yatra 2024: జగన్నాథుని యాత్ర ఎందుకు జరుగుతుంది? పురాణాల ప్రకారం రథయాత్ర కోరిక ఎవరిదంటే?