తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు..
* కొన్నాళ్లుగా వివాహితకు దురుద్దేశంతో కూడిన సైగలు
* చేయి పట్టుకున్న వైనం.. ప్రశ్నించిన భర్తపై దాడి
* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఘటన.. కేసు నమోదు
నారాయణఖేడ్, ఏప్రిల్ 19: తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి(Government Employee) కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వెళ్లి ప్రశ్నించగా ఆయనపై దాడి చేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్(Narayankhed) ఆర్డీవో కార్యాలయం ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఎస్.రాజు అనే డిప్యూటీ తహసీల్దార్దీ దుర్మార్గం. ఈ ఘటనపై గురువారం ఎస్సై విద్యాచరణ్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





