నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని, ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లే దారిలో సుమారు రెండు వారాలు అవుతున్న, మిషన్ భగీరథ తాగునీరు గేట్ వాల్వ్ లీకేజీ అవుతున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదని బీసీ కాలనీవాసులు వాపోతున్నారు లీకేజ్ అవుతుంది నీళ్లు సిసి రోడ్లపై పారుతున్నడంతో రాత్రి వేళ అటుగా వెళ్లే పాదాచర్యలు, కాలు జారి కింద పడ్డ సంఘటనలు చాలా జరిగాయి, కావున సంబంధిత అధికారులు స్పందించి లీకేజ్ అవుతున్న గేటు వాల్యూ ను మరమ్మతులు చేసి బీసీ కాలనీ వాసులకు తాగునీటిని అందించాలని, బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు,
sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- Srisailam: శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం! వీడియో
- నేటి జాతకములు..6 జూలై, 2024
- డ్వాక్రా మహిళల అండగా.. బలరాముడి ఉద్యమం
- శ్రీగంధం దొంగిలించేందుకు వచ్చిన దుండగులు.. అటవీ అధికారులకు భలే దొరికిపోయారు..!
- తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!