పుట్టపర్తి : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. కొత్త చెరువుకు చెందిన ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్కు గురుయ్యారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి చలపతిని కిడ్నాప్ చేశారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024