వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. చిన్నపోటుచేసుకు చెందిన విద్యార్థి సాయికుమార్ ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాడు. విద్యార్థి మాట్లాడుతూ …. బాల శేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, దశరథ రెడ్డి, నాగరాజు రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్ తదితరులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం చేయలేదని ఆత్మహత్యకు యత్నించాడు.
Also read
- రోహిణి కార్తెలోకి సూర్యుడు ఎంట్రీ: ఈ 4 రాశుల వారికి కాసుల వర్షం, లక్కు తిరుగులేనిది!
- తలరాత మార్చే శక్తి ఉన్న బ్రహ్మపురీశ్వర ఆలయం.. ఈ క్షేత్ర మహిమ తెలుసా?
- garuda purana: చనిపోయిన వ్యక్తి కోసం ఇంట్లో గరుడ పురాణం చదవాలా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది





