వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. చిన్నపోటుచేసుకు చెందిన విద్యార్థి సాయికుమార్ ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాడు. విద్యార్థి మాట్లాడుతూ …. బాల శేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, దశరథ రెడ్డి, నాగరాజు రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్ తదితరులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం చేయలేదని ఆత్మహత్యకు యత్నించాడు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Mysterious Temple: ఈ ఆలయంలో దెయ్యాలకు శిక్ష పడుతుందట..! ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య




