గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. అనుమానంతో భార్య శ్రావణిని హత్య చేసిన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సురేష్ ఆరు నెలల క్రితం రేవేంద్రపాడుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో బుధవారం భార్య శ్రావణిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి