మచిలీపట్నం
16/8/2024
చిలకలపూడి సిఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన
ఎస్.కె అబ్దుల్ నబీ గారిని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్, టిడిపి నాయకుడు, దివి మహేష్, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 డివిజన్ సచివాలయ మహిళా పిఎస్, ఏనుగుల మాధవి లు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్.కె అబ్దుల్ నబీ గారిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని గులాబీ మొక్క అందజేశారు.
ఈ సందర్భంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.కె అబ్దుల్ నబీ మాట్లాడుతూ…. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
Also read
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..